బాక్సింగ్‌తో దొంగకు చుక్కలు చూపించాడు
కార్డిఫ్‌ :  అమెరికాలో ఒక వృద్దుడు తన బాక్సింగ్‌ పంచ్‌లతో ఒక దొంగకు చుక్కలు చూపెట్టిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. యూకేలో కార్డిఫ్‌లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో 77 ఏళ్ల వ్యక్తి తన కారును పార్క్‌ చేసి డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. డబ్బులు డ్…
‘మా’లో మళ్లీ లొల్లి.. నరేష్‌పై..
సాక్షి, హైదరాబాద్‌ :   ‘ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ’ లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌ ప్రవర్తనను దుయ్యబట్టిన ఈసీ సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. శివాజీరాజా హయం నుంచి ఇప్పటివరకు జరిగి…
రైతు భరోసాను వచ్చే మే నుండి అమలుచేయాల్సి ఉన్నా ముందే అమలు
రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం ఎలాంటి అన్యాయం చేయదు  * అమరావతి నుండి రాజధానిని తీసేయమని ఏ కమిటీ చెప్పలేదు  * రైతు భరోసాను వచ్చే మే నుండి అమలుచేయాల్సి ఉన్నా ముందే అమలు చేశాం * రాష్ట్ర జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 30శాతం  * వ్యవసాయానికి 9గంట‌ల ఉచిత విద్యుత్ అందిస్తున్న రైతు సంక్షేమ ప్రభుత్వమిది  * అన…